మదనపల్లెలో కనిపించని భారత్ బంద్

63చూసినవారు
మదనపల్లెలో భారత్ బంద్ ఎక్కడా కనిపించ లేదు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయ స్థానం తీర్పును ఇచ్చింది. కొన్ని సంఘాలు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు బుధవారం పిలుపునిచ్చాయి. మదనపల్లెలో ఉదయం నుంచి బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు యథావిధిగా తిరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు యథావిధిగా తెరుచుకోవడంతో బంద్ ప్రభావం కనిపించ లేదు.

సంబంధిత పోస్ట్