మూడవసారి ఎమ్మెల్యే సీటు కేటాయించడంతో సంబరాలు

3648చూసినవారు
ప్రజానాయకురాలు నగరి నియోజకవర్గ ప్రజల ఆడపడుచు రోజమ్మ నీ మూడోసారి నగరి నియోజకవర్గ అభ్యర్ధిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృత్ఞతలు తెలియజేసిన నిండ్ర మండల నాయకులు మరియు కార్యకర్తలు రోజమ్మను ముచ్చటగా మూడోసారి నగరి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి కి బహుమతిగా ఇస్తామని నాయకుల తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్