శ్రీ మహాలక్ష్మీ జయంతీ సందర్భంగా నూతన విగ్రహం ఆవిష్కరణ

85చూసినవారు
శ్రీ మహాలక్ష్మీ జయంతీ సందర్భంగా నూతన విగ్రహం ఆవిష్కరణ
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి 11 అడుగుల నూతన విగ్రహం మరియు స్వామి వారి శంఖు చక్ర నామాలు ప్రతిష్ట శ్రీ గీతా మందిర ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి ఆధ్వర్యంలో మరియు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ సమక్షంలో అశేష భక్తుల నడుమ ప్రతిష్టించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్