మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల నియామకం

62చూసినవారు
మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల నియామకం
మరో మూడు జిల్లాలకు అధ్యక్షులను వైసీపీ అధినేత జగన్ నియమించారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరానికి మజ్జి శ్రీనివాసరావు, మన్యం జిల్లాకు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా తమ్మినేని సీతారాంను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్