శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రోజా

798చూసినవారు
శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి రోజా
నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని మంత్రి రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పూర్ణకుంభంతో ఆలయ కమిటీ ఆహ్వానం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీ నారాయణ స్వామిఅమ్మవార్లకు మంత్రి రోజా పాలాభిషేకం చేశారు. అలాగే ఆలయంలోని శ్రీలక్ష్మీ నారాయణ అన్నదాన సత్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మం చాలా పవిత్రమైనదని తాను భగవంతుని అధికంగా విశ్వసిస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్