భక్తులకు కనువిందు చేసిన శ్రీ సరస్వతీ దేవి అలంకారం

769చూసినవారు
భక్తులకు కనువిందు చేసిన శ్రీ సరస్వతీ దేవి అలంకారం
నిండ్ర మండలం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు అత్యంత వైభవంగా భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు సేవించారు.లోక కల్యాణార్ధం ప్రతి రోజూ నిర్వహించే మహా హోమంలో ఉభయదాతలు పాల్గొన్నారు.అనంతరం కర్పూర నీరాజనాలు పంచహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్