రాష్ట్ర అభివృద్ధి సిఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం.

582చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి సిఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యం.
రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మాజీ జడ్పిటిసి శివానందరెడ్డి తెలిపారు. శనివారం కలకడ మండలం, బాటవారిపల్లి పంచాయతీలో ఆయన గడప గడపకు తిరిగి ఎంపి అభ్యర్థి పీవీ మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలకు ఓట్లేసి గెలిపించాలని కోరారు, కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి రవికుమార్, పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్