ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా

540చూసినవారు
ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా
ఐపీఎల్ 2024లో నేడు వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. అలాగే లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు లక్నో, గుజరాత్ జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. అయితే, ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 1 గెలవగా.. ముంబై ఇంకా ఖాతా తెరవలేదు. గుజరాత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 2 గెలవగా.. లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలో 2 గెలిచింది.

సంబంధిత పోస్ట్