డయేరియా పై అవగాహన

56చూసినవారు
డయేరియా పై అవగాహన
ఐరాల మండలం ఎం. పైపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో డయేరియాపై అవగాహన సదస్సు బుధవారం ఏర్పాటు చేశారు. హెచ్ఎం అరుణ్ కుమార్, ఈవోపీఆర్డీ కుసుమకుమారి, ఆరోగ్య విస్తరణాధికారి శివయ్య మాట్లాడారు. డయేరియా నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మురికి నీటి గుంతలు లేకుండా చూడాలన్నారు. తాగునీటి కుళాయిల లీకేజీలను అరికట్టాలని సూచించారు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్