దెయ్యం పట్టిదంటూ బాలికపై స్వామీజీ లైంగిక దాడి

26931చూసినవారు
దెయ్యం పట్టిదంటూ బాలికపై స్వామీజీ లైంగిక దాడి
మైనర్ బాలికపై స్వామీజీ లైంగిక దాడికి యత్నించిన ఘటన తిరుపతి రేణిగుంటలో జరిగింది. కూతురుకి దెయ్యం పట్టిందని రేణిగుంటలోని ఓ ఆలయం స్వామీజీని తల్లిదండ్రులు ఆశ్రయించారు. అయితే అర్థరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని చెప్పి మైనర్ బాలికపై కోదండ రామాచార్యులు అలియాస్ మూర్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్వామీజీతో పాటు మరో యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్