సత్యవేడు: మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు

74చూసినవారు
నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శనివారం వైభవంగా జరుగుతున్నాయి. మరగధాంబిక అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లత, ఆలయ అధికారులు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్