తొట్టంబేడు మండలంలో నీట మునిగిన వరి పంట

51చూసినవారు
రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రౌతు సురమాల పంచాయతీలో పంట పొలాలు నీటి కుండలా దర్శనమిస్తున్నాయి. దాదాపు 20 ఎకరాలకు పైగా వరి పైరు నీట మునిగింది. దీంతో బుధవారం రైతులు లబోదిబో ఇవ్వమంటున్నారు. రెవెన్యూ అధికారులు పొలాలను సందర్శించి తమను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్