చంద్రబాబుకు కొండపల్లి బొమ్మను బహుకరించిన వినుత

62చూసినవారు
చంద్రబాబుకు కొండపల్లి బొమ్మను బహుకరించిన వినుత
తిరుమల పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు శుక్రవారం రేణిగుంటకు విమానంలో వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోటా సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు కొండపల్లి బొమ్మను బహూకరించారు. వినుతను చంద్రబాబు సైతం ఆప్యాయంగా పలకరించి పార్టీ కోసం కష్టపడి పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్