తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సతీమణి కీలక పిలుపు

66చూసినవారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ఆమె చేనేత కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా తన అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో 'రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందాం. పండగల్లో వాటిని ధరించుదాం. నూలు పోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా.. మరింత ఆనందంగా పండుగ చేసుకొనేలా చేద్దాం' అని రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్