సీఎం జగన్ 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. అయితే యాత్రకు ప్రారంభం ముందు పలువురు నేతలు సీఎం జగన్ను పరామర్శించారు. గాయం తీవ్రత, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ను కలిసేందుకు వచ్చిన నేతలతో నవ్వుతూ మాట్లాడారు. కాగా, సీఎం జగన్ కంటికి ఇంకా వాపు కనిపిస్తుండగా.. దానిపై తెల్లటి బ్యాండెడ్ ఉంది.