ఏపీ ప్రజలకు సీఎం సతీమణి కీలక పిలుపు (వీడియో)

79చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో.. ఆమె చేనేత కార్మికులకు మద్దతుగా నిలిచారు. ‘రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొందాం. పండుగల్లో వాటిని ధరిద్దాం. నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా.. మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దాం.’ అని నారా భువనేశ్వరి అన్నారు.

సంబంధిత పోస్ట్