నన్ను చంపేందుకు కుట్ర: జేడీ లక్ష్మీనారాయణ

70చూసినవారు
నన్ను చంపేందుకు కుట్ర: జేడీ లక్ష్మీనారాయణ
జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇవాళ విశాఖ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్