పెళ్ళిలో విషాదం.. మంటల్లో చిక్కుకుని ఆరుగురు మృతి (వీడియో)

71314చూసినవారు
బీహార్‌ లోని దర్భంగాలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెళ్ళి వేడుకలో పటాకులు కాల్చడంతో నిప్పు రవ్వలు పెళ్లి పందిరికి అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సునీల్ (26), లీలాదేవి (23), దేవి (26), సిద్ధాంత్ (4), శశాంక్ కుమార్ (3), కుమారి (5)గా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో మూడు ఆవులు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్