రూ.60 వేల కోట్ల‌తో రోడ్ల నిర్మాణం: పురందేశ్వరి

68చూసినవారు
రూ.60 వేల కోట్ల‌తో రోడ్ల నిర్మాణం: పురందేశ్వరి
AP: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురందేశ్వరి తెలిపారు. అలాగే పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లను నిర్మిస్తోంద‌ని పేర్కొన్నారు. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యక్తి అనేది బీజేపీ సిద్ధాంతమని చెప్పారు. తాను అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా దేశం, బీజేపీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్