క్రాప్ ఇన్సురెన్స్‌పై అధ్యయనం చేయాలి: సీఎం చంద్రబాబు

64చూసినవారు
ఆర్థిక సంక్షోభంలోనూ రైతుల ధాన్యం చెల్లింపునకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. క్రాప్ ఇన్సురెన్స్‌లో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. క్రాప్ ఇన్సురెన్స్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని అన్నారు. కౌలు రైతుల సాయం, పంటబీమా అంశాలపై అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కౌలు రైతులపై తన దగ్గర ఉన్న సమాచారాన్ని కేబినెట్ ముందు పవన్ పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్