YCPలో క్రాస్ ఓటింగ్ గుబులు

84చూసినవారు
YCPలో క్రాస్ ఓటింగ్ గుబులు
వైసీపీలో క్రాస్ ఓటింగ్ గుబులు నెలకొంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి జగన్ పోటీకి దిగడంతో ఓటర్లు ఆలోచనలో పడ్డారట. ఇద్దరూ వైఎస్ఆర్ బిడ్డలే కావడంతో చెరొక ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చారట. దీంతో అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఎంపీగా గెలిపించుకోవాలని అనుకుంటున్న సీఎం జగన్ కు ఈ పరిస్థితి కలవరపాటుకు గురిచేస్తోందని సమాచారం.