పల్నాడులో క్రాస్ ఓటింగ్

81చూసినవారు
పల్నాడులో క్రాస్ ఓటింగ్
నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి లావు కృష్ణదేవరాయలు, అనిల్ కుమార్ బరిలో నిలవగా.. కృష్ణదేవరాయలు 1,59,729 ఓట్లతో గెలిచారు. ఈ పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థులకు పోల్ అయిన ఓట్లు (8,27,203) కంటే.. ఎంపీ అభ్యర్థికి (8,07,996) తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్