రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి

71చూసినవారు
రామోజీరావుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి నివాళి
మీడియా మొఘల్ రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, చంద్రబోస్ నివాళులర్పించారు. 'రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం' అని వెంకయ్య నాయుడు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగిందని చిరంజీవి ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్