జనసేన కార్పొరేటర్‌కు సీఎస్ హెచ్చరిక

77చూసినవారు
జనసేన కార్పొరేటర్‌కు సీఎస్ హెచ్చరిక
ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల విలువైన 800 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్, ఆయన కొడుకు కొట్టేసినట్లు విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. వీటిని సీఎస్ తీవ్రంగా ఖండించారు. తాము ఎక్కడా భూములు కొనలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలను పీతల మూర్తి వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్