ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత

59చూసినవారు
ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: హోంమంత్రి అనిత
ఏపీలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. ఉద్యోగాలు, మ్యారేజ్ బ్యూరోల ముసుగులో మానవ అక్రమ రవాణా జరుగుతోందని అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై జాతీయ స్థాయిలో నిర్వహించిన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్