రేపు ఈ జిల్లాల్లో వానలు

85చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వానలు
ఏపీలో రేపు కూడా వర్షాలు పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్