జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి రోశయ్య

68చూసినవారు
జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి రోశయ్య
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన పార్టీలో చేరారు. అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట జనసేన కార్యాలయానికి వందల మంది కార్యకర్తలు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానుల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకుండా పోలీసుల ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్