వికారాబాద్ ఫారెస్ట్‌లోని రామలింగేశ్వర స్వామి ఆలయ మనుగడకు ప్రమాదం

50చూసినవారు
వికారాబాద్ ఫారెస్ట్‌లోని రామలింగేశ్వర స్వామి ఆలయ మనుగడకు ప్రమాదం
వికారాబాద్ ఫారెస్ట్‌లో రాడార్ ఏర్పాటుతో ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయం మనుగడకు ప్రమాదం ఏర్పడనుందని, ఆ ప్రాంతం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకోనుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వరున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక దినదిన గండంగా మారనుందని, గుడికి వెళ్లాలంటే ఇకమీదట ఆంక్షలు విధించనున్నారని వెల్లడించారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రాజెక్టులు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్