‘ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ’

68చూసినవారు
‘ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ’
వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దే పెన్షన్లను పంపిణీ చేస్తామని మంత్రి ఆనం క్లారిటీ ఇచ్చారు. జులై 1న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలలోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకూ ఒక్క రోజుులోనే పంపిణీ చేయాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే రెండో రోజు అందించాలని సీఎస్ నీరభ్ కలెక్టర్లను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్