టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

84చూసినవారు
సౌతాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, శుభా సతీశ్, హర్మనీప్రీత్ కౌర్ (C), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, వస్త్రాకర్, స్నేహ్ రాణా, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి.

సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ (C), లూస్, బాష్, మారిజాన్ కాప్, టక్కర్, డి క్లర్క్, డెర్సెన్, జాప్తా, మసాబటా క్లాస్, నొంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్