జగన్ సీఎం కాలేదని ఆవేదనతో వ్యక్తి మృతి

57చూసినవారు
జగన్ సీఎం కాలేదని ఆవేదనతో వ్యక్తి మృతి
వైఎస్సార్ జిల్లా లింగాల మండలం దిగువపల్లెకి చెందిన సుధాకర్ రెడ్డి (55) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సుధాకర్ రెడ్డి పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఇటీవల కలిశాడు. జగన్ సీఎం కాలేదని తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, ఈ క్రమంలోనే గుండెపోటు మృతి చెందాడని తెలిపారు. కాగా, సుధాకర్ రెడ్డి సచివాలయ కన్వీనర్‌గా, వైసీపీ నేతగా వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్