400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల

62చూసినవారు
400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల
ఏపీలో భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాలలోని 400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున సోమవారం విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గ్రామ పంచాయతీలను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ.4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ విరాళాన్ని గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని నాదెండ్ల సూచించారు.

సంబంధిత పోస్ట్