ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్

51చూసినవారు
ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్
ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్ అన్నారు. శిల్పకళా వేదికలో ఆదివారం సీఎం మాట్లాడుతూ.. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటాం. మూసీ ప్రాంత పేదల జీవితాలు బాగుపడొద్దా. మూసీ ప్రాంతంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి.. మూసీ బాధితులను ఆదుకోలేమా?' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్