సింగపూర్‌లో నమస్తే భారత్ ప్రదర్శన

79చూసినవారు
సింగపూర్‌లో నమస్తే భారత్ ప్రదర్శన
భారత్, సింగపూర్‌ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి 60 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2025లో రెండు దేశాలు సంబరాలు జరుపుకొంటాయని, తమ ప్రజల మధ్య సంబంధాల వృద్ధికి ప్రాధాన్యమిస్తాయని సింగపూర్‌లోని భారత్ హై కమిషనర్ శిల్పాక్ ఆంబులే తెలిపారు.

సంబంధిత పోస్ట్