నేడు EAPCET-2024 ఫలితాలు విడుదల

85చూసినవారు
నేడు EAPCET-2024 ఫలితాలు విడుదల
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET-2024 ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్ చైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందన్నారు. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్