రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: పురందేశ్వరి

54చూసినవారు
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. ఈ మేరకు గురువారం గోపాలపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి జనసేన బీజేపీ తేదేపా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని6 దృఢ సంకల్పం ప్రజల్లో కనపడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్