విశాఖ జిల్లా భీమిలి, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన పలువురు
వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భీమిలి నుంచి VMRDA ఛైర్పర్సన్ విజయనిర్మల, దుక్క కృష్ణయాదవ్, ఒమ్మి దేవుడుతో పాటు మరికొందరు
టీడీపీ గూటికి చేరారు. జీడీ నెల్లూరు నుంచి సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బాబు నాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్రనాయుడు టీడీపీలో చేరారు.