రిహాబిలిటేషన్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి దుర్గేష్

85చూసినవారు
రిహాబిలిటేషన్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు ఎర్ర కాలువ ముంపుకు గురైన సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రదేశాలు మరియు రిహాబిలిటేషన్ సెంటర్ లను మంత్రి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్