రాజమండ్రిలో తపాలా ఉద్యోగుల నిరసన

51చూసినవారు
తపాలా శాఖలో బలవంతపు టార్గెట్లు, ఆన్లైన్ కోర్సులకు నిరసనగా రాష్ట్ర సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం సాయంత్రం రాజమండ్రి డివిజనల్ ఆఫీసు ఎదురుగా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ బలవంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను హింసించడం ఆపాలన్నారు. రోజుకో కొత్త రకం పేరుతో ఆచరణ సాధ్యం కానీ టార్గెట్లు విధించడానికి నిరసనగా ఉద్యోగులంతా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్