కుమారప్రియంలో వైసిపి ఇంటింటి ప్రచారం

60చూసినవారు
పెదపూడి మండలం కుమారప్రియం గ్రామంలో ఆదివారం వైసిపి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఇంటింటికి వెళ్లి వైసిపి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్