గోనేడలో వైసీపీ నుండి 200 మంది టీడీపీలో చేరిక

555చూసినవారు
గోనేడలో వైసీపీ నుండి 200 మంది టీడీపీలో చేరిక
కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది వైసీపీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు.