తుఫాన్ కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

60చూసినవారు
తుఫాన్ కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా జిల్లా అధికారులను అప్రమత్తం చేసేందుకు శుక్రవారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారు, అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలిహాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్