గంజాయి క్యాపిటల్ గా కాకినాడ జిల్లా

1077చూసినవారు
గంజాయి క్యాపిటల్ గా కాకినాడ జిల్లా మారిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ లోకాకినాడ పార్లమెంటు ఎంపీగా కూటమి అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉదయ శ్రీనివాస్ ఇంటి నుండి భారీ ర్యాలీతో కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఆరోఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నివాస్ ఎంపీ ఉదయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్