మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించిన వనమాడి

84చూసినవారు
మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించిన వనమాడి
కాకినాడ నగర పరిధిలో మున్సిపల్ స్కూల్స్ నందు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన సదుపాయాలను కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన వర్మ , నగర అధ్యక్షులు మల్లిపూడి వీరుతో కలిసి శుక్రవారం కాకినాడ లో ఎన్టీఆర్ నగర్ లో సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్, అన్నంఘటి సెంటర్ నందు బాలయోగి మున్సిపల్ హైస్కూల్ నందు పరిశీలించి భోజన సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్