ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణ యుగం చంద్రబాబుతోనే సాధ్యం

588చూసినవారు
జగన్ పాలనతో రాతియుగంలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి చంద్రబాబు నాయుడని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కూటమి టిడిపి, జనసేన, భాజపా ఉమ్మడి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సత్యానందరావు మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్