ఆలయాల పవిత్రత కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యం

50చూసినవారు
భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆలయాల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం పండితుల ఆధ్వర్యంలో జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో సత్యానంద రావు. జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్