నామినేషన్ల విషయంలో జాగ్రత్త:  అశుతోష్ శ్రీవాత్సవ్

69చూసినవారు
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ సూచించారు. మంగళవారం కొవ్వూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్