వంతెన వద్ద దిగబడిన లారీ

62చూసినవారు
వృద్ధగౌతమి గోదావరి ఏటిగట్టు రోడ్డుపై వాహనాలు రాకుండా సంబందిత అదికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డుతో పాటు, ప్రధాన పంట కాలువపై పల్లంకుర్రు రైసు మిల్లు వద్ద ఉన్న వంతెన పాడవుతోంది. ఏటిగట్టు రోడ్డుపై లోడుతో వచ్చిన భారీ ఒకటి సోమవారం వంతెన వద్దకు వచ్చేసరికి మలుపు తిరిగే క్రమంలో దిగబడింది. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అతి కష్టంమీద బయటకు వచ్చింది. గతంలోనూ చేపల వ్యాను కూడా బోల్తా కొట్టింది.

సంబంధిత పోస్ట్