ఓటమి భయంతో టీడీపీ పిర్యాదులు

79చూసినవారు
ఓటమి భయంతో టీడీపీ పిర్యాదులు
ఓటమి భయంతోనే టీడీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటుందని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భైరవపాలెం, తీర్థాలమెండి గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు.

సంబంధిత పోస్ట్