వైసీపీకి షాక్, టీడీపీలోకి ప్రముఖులు

19854చూసినవారు
సామర్లకోట పట్టణంలో వైసీపీ పార్టీకి ఆదివారం భారీ షాక్ తగిలింది. వైసీపీ పాయతీకి చెందిన ప్రముఖ లారీ యజమాని కోటిపల్లి శ్రీను, కోటిపల్లి శశికాంత్ లకు చెందిన 50 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, తదితర పట్టణ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే చినరాజప్ప హాజరయ్యి టీడీపీలోకి చేరిన వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్